ETV Bharat / state

'ఆటో నడవకపోతే... పూట గడిచేదెలా' - ఆటో డ్రైవర్లపై కరోనా ఎఫెక్ట్

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ... ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. పని లేక కుటుంబ పోషణ కష్టంగా ఉన్న తమకు.. ఆటోలను నడుపుకునే అవకాశం కల్పించాలని అనకాపల్లి ఆర్డీవో సీతారామారావుకు వినతి పత్రం అందచేశారు.

aituc-led-protests-againest-to-the-government-to-help-auto-workers-due-to-corona lockdown-at-anakapalli-in-visakhapatnam
aituc-led-protests-againest-to-the-government-to-help-auto-workers-due-to-corona lockdown-at-anakapalli-in-visakhapatnam
author img

By

Published : May 8, 2020, 6:33 PM IST

రవాణా రంగంలోని ఆటో కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ... విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది వాహన పన్ను, బీమా 50 శాతం తగ్గించాలని.. గ్రీన్, ఆరెంజ్ జోన్​లో ఆటోలు నడపడానికి అవకాశం కల్పించాలని కోరుతూ... ఆర్డీవో సీతారామారావుకు వినతిపత్రం అందజేశారు.

రవాణా రంగంలోని ఆటో కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ... విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది వాహన పన్ను, బీమా 50 శాతం తగ్గించాలని.. గ్రీన్, ఆరెంజ్ జోన్​లో ఆటోలు నడపడానికి అవకాశం కల్పించాలని కోరుతూ... ఆర్డీవో సీతారామారావుకు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి: నిద్రిస్తున్న కూలీలపై దూసుకెళ్లిన రైలు..16 మంది దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.