ETV Bharat / state

'పాడేరు ఏజెన్సీలో 925 కిలోల గంజాయి స్వాధీనం'

పాడేరు ఏజెన్సీలో గంజాయి అక్రమంగా నిల్వ ఉంచిన ఇంటిలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సోదాల్లో సుమారు 925 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

author img

By

Published : Sep 11, 2019, 4:37 AM IST

Updated : Sep 11, 2019, 7:04 AM IST

'పాడేరు ఏజెన్సీలో 925 కిలోల గంజాయి స్వాధీనం'

విశాఖ పాడేరు ఏజెన్సీలో ముంచంగిపుట్టు మండలం, టెంకా పుట్టు గ్రామంలో సుమారు 925 కిలోల గంజాయిని, ఇద్దరి నిందితులని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. పాడేరు ఏజేన్సీలోని ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో పట్టుబడిన గంజాయి విలువ సుమారు 85 లక్షలు ఉంటుందని, ఎక్సైజ్ సీఐ అనిల్​ కుమార్​ తెలిపారు. గంజాయి యాజమాని గురించి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

'పాడేరు ఏజెన్సీలో 925 కిలోల గంజాయి స్వాధీనం'

ఇది చూడండి: 200 కిలోల గంజాయి స్వాధీనం... ఇద్దరు అరెస్ట్

విశాఖ పాడేరు ఏజెన్సీలో ముంచంగిపుట్టు మండలం, టెంకా పుట్టు గ్రామంలో సుమారు 925 కిలోల గంజాయిని, ఇద్దరి నిందితులని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. పాడేరు ఏజేన్సీలోని ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో పట్టుబడిన గంజాయి విలువ సుమారు 85 లక్షలు ఉంటుందని, ఎక్సైజ్ సీఐ అనిల్​ కుమార్​ తెలిపారు. గంజాయి యాజమాని గురించి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

'పాడేరు ఏజెన్సీలో 925 కిలోల గంజాయి స్వాధీనం'

ఇది చూడండి: 200 కిలోల గంజాయి స్వాధీనం... ఇద్దరు అరెస్ట్

Intro:Body:కర్ణాటక లోని కోలార్ జిల్లా లో వినాయక చవితి నిమజ్జనం ఉత్సవాల్లో పెను విషాదం నెలకొంది.
కోలార్ జిల్లా..క్యేసంబళ్ల సమీపంలోని మరదగట్టా గ్రామంలో చెరువు కుంటలో పడి ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వినాయకుడి నిమజ్జనం కోసం చెరువులోకి ముగ్గురు చిన్నారులు దిగగా...వారు ప్రాణాపాయం లో చిక్కుకోవడం తో మరో ముగ్గురు చిన్నారులు వారిని కాపాడేందుకు చెరువు కుంటలో కి దిగటం తో ఘోరం జరిగి పోయింది. ముగ్గురు చిన్నారులు నీటి లో ఊపిరి ఆడక అక్కడిక్కడే చనిపోగా.....సంఘటన గమనించిన గ్రామస్తులను ముగ్గురు చిన్నారులను కాపాడి ఆసుపత్రి కి తరలిస్తుండగా..ఆ పసి ప్రాణాలు తుది శ్వాస విడిచాయి. మృత దేహాలను కే జీ ఎఫ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన ఆరు మంది పిల్లలు చనిపోవడంతో ఆ గ్రామంలో పెను విషాదం నెలకొంది. చిన్నారుల తల్లితండ్రుల రోదనలతో ఆసుపత్రి మొత్తం విషాద వాతావరణం నెలకొంది. మృతి చెందిన చిన్నారులు నాలుగు కుటుంబాలకు చెందిన వారు కాగా వారిని....తేజస్వి..రక్షిత..రోహిత్..
వైష్ణవి..ధనుష్..వీణ..గా పోలీసులు గుర్తించారు.Conclusion:
Last Updated : Sep 11, 2019, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.