ETV Bharat / state

'వాటాల్లో తేడాల వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా' - tdp nakka anandbabu protest news

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో భారీ అవినీతికి తెర లేపిందని తెదేపా నేతలు ఆరోపించారు. ఇళ్ల స్థలాల్లో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ.. మాజీ మంత్రి నక్కా ఆనంద్​బాబు దీక్ష చేపట్టారు. అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్​ చేశారు.

'వాటాల్లో తేడాల వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా'
'వాటాల్లో తేడాల వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా'
author img

By

Published : Jul 7, 2020, 12:03 PM IST

Updated : Jul 7, 2020, 12:47 PM IST

రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో భారీ అవినీతి జరిగిందని.. దీనిపై సమగ్ర విచారణ జరపాలని తెదేపా డిమాండ్​ చేసింది. పేదల ఇళ్ల స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, తెదేపా నేత నక్కా ఆనంద్​బాబు నిరసన దీక్ష ప్రారంభించారు. వైకాపా నేతల వాటాల్లో తేడాలు రావడం వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా వేశారని ఆయన ఆరోపించారు.

ఇళ్ల స్థలాల పంపిణీని తెదేపా అడ్డుకుందని చెప్పడం హాస్యాస్పదమన్న ఆనంద్‌బాబు.. తెదేపా హయాంలో కట్టిన ఇళ్లను ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు అందించాలని డిమాండ్​ చేశారు.

రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో భారీ అవినీతి జరిగిందని.. దీనిపై సమగ్ర విచారణ జరపాలని తెదేపా డిమాండ్​ చేసింది. పేదల ఇళ్ల స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, తెదేపా నేత నక్కా ఆనంద్​బాబు నిరసన దీక్ష ప్రారంభించారు. వైకాపా నేతల వాటాల్లో తేడాలు రావడం వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా వేశారని ఆయన ఆరోపించారు.

ఇళ్ల స్థలాల పంపిణీని తెదేపా అడ్డుకుందని చెప్పడం హాస్యాస్పదమన్న ఆనంద్‌బాబు.. తెదేపా హయాంలో కట్టిన ఇళ్లను ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు అందించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి..

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేశారు: తెదేపా

Last Updated : Jul 7, 2020, 12:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.