ETV Bharat / state

కరోనా నుంచి కోలుకున్న ఇద్దరు వ్యక్తుల డిశ్చార్జ్​ - corona cases discharge in srikakulam disrict latest news

కరోనా పాజిటివ్​ వచ్చినందుకు పాతపట్నానికి చెందిన నలుగురిని గత నెలలో జెమ్స్​ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ప్రస్తుతం ఇద్దరికి నెగిటివ్​ రావడం వల్ల డిశ్చార్జ్​ చేశారు.

two corona positive cases discharged in srikulam district
జెమ్స్​ ఆసుపత్రి నుంచి ఇద్దరు డిశ్చార్జ్​
author img

By

Published : May 11, 2020, 12:10 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు ఐదు కరోనా కేసులు నమోదు అయ్యాయి. పాతపట్నం మండలానికి చెందిన నలుగురికి పాజిటివ్​గా గత నెలలో గుర్తించారు. అప్పటి నుంచి జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నలుగురిలో ఇద్దరికి పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్​ చేశారు. వీరు పది రోజుల పాటు హోం క్వారంటైన్​లో ఉండాలని వైద్యులు సూచించారు. మరో ఇద్దరికి పరీక్షలు నిర్వహించి త్వరలో డిశ్చార్జ్​ చేస్తామని డాక్టర్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి :

శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు ఐదు కరోనా కేసులు నమోదు అయ్యాయి. పాతపట్నం మండలానికి చెందిన నలుగురికి పాజిటివ్​గా గత నెలలో గుర్తించారు. అప్పటి నుంచి జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నలుగురిలో ఇద్దరికి పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్​ చేశారు. వీరు పది రోజుల పాటు హోం క్వారంటైన్​లో ఉండాలని వైద్యులు సూచించారు. మరో ఇద్దరికి పరీక్షలు నిర్వహించి త్వరలో డిశ్చార్జ్​ చేస్తామని డాక్టర్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి :

ఏలూరు కోవిడ్ ఆసుపత్రి నుంచి 9 మంది డిశ్చార్జ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.