శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస పంచాయతీ కార్యదర్శి గేదెల విజయ్ కుమార్... తన ద్విచక్ర వాహనంపై కరోనా సోకిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పీపీఈ కిట్ ధరించి జాగ్రత్తలు పాటిస్తూ ఈ సహాయం చేశాడు. కరోనా రోగిని ఆస్పత్రికి తరలించినందుకు పంచాయతీ కార్యదర్శి విజయ్ను అందరూ అభినందించారు.
ఇదీచదవండి.