ETV Bharat / state

'ప్రజలపై ప్రేమ ఉంటే శ్వేతపత్రం విడుదల చేయండి' - mp rammohannaidu fires on ap government

వైకాపా సర్కారు తొమ్మిది నెలల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్​నాయుడు విమర్శించారు. శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలిలో అన్న క్యాంటీన్​ వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.

tdp protest at srikakulam anna canteen
శ్రీకాకుళం అన్నా క్యాంటీన్​ వద్ద వంటావార్పు
author img

By

Published : Feb 24, 2020, 10:23 PM IST

శ్రీకాకుళం అన్న క్యాంటీన్​ వద్ద వంటావార్పు

శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలోని అన్న క్యాంటీన్‌ వద్ద తెదేపా ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో కలిసి ఎంపీ కింజరాపు రామ్మెహన్​నాయుడు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ఎంపీ డిమాండ్​ చేశారు. వైకాపా సర్కారు అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడిచినా రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.

శ్రీకాకుళం అన్న క్యాంటీన్​ వద్ద వంటావార్పు

శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలోని అన్న క్యాంటీన్‌ వద్ద తెదేపా ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో కలిసి ఎంపీ కింజరాపు రామ్మెహన్​నాయుడు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ఎంపీ డిమాండ్​ చేశారు. వైకాపా సర్కారు అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడిచినా రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.

ఇదీ చదవండి:

'రాష్ట్ర వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.