ETV Bharat / state

'పౌష్టికాహారంతో కరోనాను జయిద్దాం'

author img

By

Published : Apr 28, 2020, 5:18 PM IST

మాజీ జడ్పీటీసీ ఆనెపు రామకృష్ణ ఇంటింటికీ చేపలు పంపిణీ చేశారు. 300 కుటుంబాలకు 2 కేజీల చొప్పున అందించారు.

tdp leader fish distribution
మాజీ జడ్పీటీసీ చేపల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తుడ్డలి గ్రామంలో మాజీ జడ్పీటీసీ ఆనెపు రామకృష్ణ ఇంటింటికీ చేపలు పంచారు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ఉండటం వల్ల ప్రజలు బయటకు వెళ్లి ఏమీ తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే ప్రతి ఇంటికి 2 కేజీల చొప్పున 300ల ఇళ్లకు చేపలు పంపిణీ చేసినట్లు తెలిపారు. పౌష్టికాహారంతో కరోనాను జయించాలని ప్రజలను కోరారు.

ఇవీ చూడండి:

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తుడ్డలి గ్రామంలో మాజీ జడ్పీటీసీ ఆనెపు రామకృష్ణ ఇంటింటికీ చేపలు పంచారు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ఉండటం వల్ల ప్రజలు బయటకు వెళ్లి ఏమీ తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే ప్రతి ఇంటికి 2 కేజీల చొప్పున 300ల ఇళ్లకు చేపలు పంపిణీ చేసినట్లు తెలిపారు. పౌష్టికాహారంతో కరోనాను జయించాలని ప్రజలను కోరారు.

ఇవీ చూడండి:

'కరోనా అంతమే ....మా పంతం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.