ETV Bharat / state

ఇళ్లపట్టాల పంపిణీపై అధికారులతో శ్రీకాకుళం జేసీ సమావేశం - srikakulam joint collector vists higher authorities about land pooling for poor people issue

పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ పై అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేయాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్డీవో కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు.

srikakulam joint collector vists higher authorities about land pooling for poor people issue
ఇళ్లపట్టాల పంపిణీపై అధికారులతో జిల్లా జేసీ సమావేశం
author img

By

Published : Mar 20, 2020, 2:24 PM IST

ఇళ్లపట్టాల పంపిణీపై అధికారులతో జిల్లా జేసీ సమావేశం

పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల సంబంధించి డాక్యుమెంట్లు పక్కాగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా జేసీ శ్రీనివాసులు అధికారులకు సూచించారు. సెక్షన్​లో ఉన్న కలెక్టర్ భార్గవ్ ఆర్​డీఓ, టీవీఎస్ కుమార్ తాహసీల్దార్​ రామారావుతో పాటు సిబ్బంది ఉన్నారు.

ఇదీ చూడండి కరోనా లక్షణాలతో గుంటూరు ఐడీ ఆస్పత్రిలో చేరిన వృద్ధుడు

ఇళ్లపట్టాల పంపిణీపై అధికారులతో జిల్లా జేసీ సమావేశం

పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల సంబంధించి డాక్యుమెంట్లు పక్కాగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా జేసీ శ్రీనివాసులు అధికారులకు సూచించారు. సెక్షన్​లో ఉన్న కలెక్టర్ భార్గవ్ ఆర్​డీఓ, టీవీఎస్ కుమార్ తాహసీల్దార్​ రామారావుతో పాటు సిబ్బంది ఉన్నారు.

ఇదీ చూడండి కరోనా లక్షణాలతో గుంటూరు ఐడీ ఆస్పత్రిలో చేరిన వృద్ధుడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.