ETV Bharat / state

''నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'' - The district administration has advised the people of the Of riverside basins to be vigilant.

శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులుగా జోరుగా వానలు కురుస్తున్నాయి. నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాగం సూచించింది.

Srikakulam district has been raining for two days
author img

By

Published : Sep 25, 2019, 6:55 PM IST

నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

శ్రీకాకుళం నగరంతో పాటు ఆమదాలవలస, గార, సీతంపేట, బూర్జ, భామిని, సరుబుజ్జిలి, పోలాకి, కాశీబుగ్గ, వజ్రపుకొత్తూరు మండలాల్లో వానలు పడుతున్నాయి. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడుతోంది. సముద్ర తీర ప్రాంతంల్లో గాలులు వీస్తున్నాయి. వానల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా నాగావళి, వంశధార పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాగం సూచించింది. జిల్లాలోని ప్రజలు నదులను దాటే ప్రయత్నం చేయరాదని కోరింది.

నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

శ్రీకాకుళం నగరంతో పాటు ఆమదాలవలస, గార, సీతంపేట, బూర్జ, భామిని, సరుబుజ్జిలి, పోలాకి, కాశీబుగ్గ, వజ్రపుకొత్తూరు మండలాల్లో వానలు పడుతున్నాయి. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడుతోంది. సముద్ర తీర ప్రాంతంల్లో గాలులు వీస్తున్నాయి. వానల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా నాగావళి, వంశధార పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాగం సూచించింది. జిల్లాలోని ప్రజలు నదులను దాటే ప్రయత్నం చేయరాదని కోరింది.

ఇదీ చూడండి

'పెట్టుబడి సాయం ఇతర రుణాలకు జమ చేయొద్దు'

Intro:అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపం


Body:విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందర పేట గ్రామానికి చెందిన రైతుల అవస్థలు వర్ణనాతీతం గత కొంతకాలంగా వర్షాలు లేక మారుతున్న నేలను చూసి ఇ గగ్గోలు పెట్టిన రైతులకు వరుణ దేవుడు కాస్త కరుణించాడు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట కాలువల ద్వారా చెరువుల్లోకి నీరు చేరుతుంది ఈ క్రమంలో సుందర పేట ను ఆనుకొని ఉన్న విజయ రామ సాగరం లోకి మీరు కూడా చేరడం లేదు జాతీయ రహదారి విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో విజయ రామ సాగరానికి మీరు వెళ్లేందుకు డ్యామ్ నిర్మించారు దీని ద్వారా పలు చెరువులకు ఈ డివిజన్ డ్యామ్ నిర్మాణం మేలు కరంగా ఉంటుంది అన్న రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి డ్యాం ఎత్తు నిర్మాణం తక్కువ చేయడంతో డెంకాడ ఆయకట్టు డ్యామ్ నుంచి వచ్చిన నీరంతా వృధాగా పోతుంది ఈ విషయాన్ని సంబంధిత జాతీయ రహదారి విస్తరణ అధికారులకు తెలియజేసిన పట్టించుకోలేదు ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలియజేసి నప్పటికీ చూసి వెళ్లారా తప్ప పరిస్థితిలో మార్పు రాలేదు వర్షాలు పడుతున్న సమయంలో నీరంతా ఇలా వృధాగా పోవడం వలన విజయ రామ సాగర్ కింద ఉన్న సుమారు 56 ఎకరాల పంట భూమి రైతులు ఆందోళన చెందుతున్నారు తక్షణమే డ్యామ్ ఎత్తు ను పెంచి రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు


Conclusion:భోగాపురం న్యూస్ టుడే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.