ETV Bharat / state

కరోనా వ్యాప్తి చెందకుండా అధికారుల చర్యలు

author img

By

Published : Jun 20, 2020, 5:57 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ పర్యటించారు. మండలంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Shanitary works in amadalavalasa srilkakulm district
ఆమదాలవలసలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని ఎస్సీ కాలనీ, అక్కులపేట, చీమలవలస గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ పేడాడ వెంకటరాజు తెలిపారు. గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమవ్వాలని.. అత్యవసరమైతేనే మాస్కులు ధరించి బయటకు రావాలని సూచించారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని ఎస్సీ కాలనీ, అక్కులపేట, చీమలవలస గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ పేడాడ వెంకటరాజు తెలిపారు. గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమవ్వాలని.. అత్యవసరమైతేనే మాస్కులు ధరించి బయటకు రావాలని సూచించారు.

ఇదీచదవండి.

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలి: నారా లోకేశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.