ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో హెడ్​ నర్సు మృతి - రోడ్డు ప్రమాదంలో రిమ్స్​ హెడ్​ నర్సు మృతి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో రోడ్డు ప్రమాదంలో రిమ్స్​ హెడ్​ నర్సు మరణించింది. విధులు పూర్తి చేస్తుకుని భర్తతో కలిసి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

RIMs head nurse died in road acident
రోడ్డు ప్రమాదంలో హెడ్​ నర్సు మృతి
author img

By

Published : Apr 21, 2020, 7:16 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో వ్యాన్​ ఢీకొని రిమ్స్​లో పనిచేస్తున్న హెడ్​ నర్సు​ మృతి చెందింది. హెడ్​ నర్సు​ భానుమతి బరోడా తన విధులు ముగించుకొని భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... వెనుకనుంచి వాహనం వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడటంతో వెంటనే శ్రీకాకుళం రిమ్స్​కు తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో వ్యాన్​ ఢీకొని రిమ్స్​లో పనిచేస్తున్న హెడ్​ నర్సు​ మృతి చెందింది. హెడ్​ నర్సు​ భానుమతి బరోడా తన విధులు ముగించుకొని భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... వెనుకనుంచి వాహనం వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడటంతో వెంటనే శ్రీకాకుళం రిమ్స్​కు తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

ఇదీ చదవండి: 'ఆ కరోనా రోగికి ప్లాస్మా థెరపీ విజయవంతం!'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.