ETV Bharat / state

నివాస స్థల ధ్రువీకరణ పత్రం కోసం రెల్లి కులస్థుల ఆందోళన - లావేరు మండల తహసీల్దార్ కార్యాలయం

గృహ నిర్మాణాల కోసం నివాస స్థల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని శ్రీకాకుళం జిల్లా లావేరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రెల్లి కులస్థులు ఆందోళన చేశారు.

పొజిషన్ సర్టిఫికేట్ కోసం రెల్లి కులస్తుల ఆందోళన
author img

By

Published : Aug 26, 2019, 7:57 PM IST

Updated : Aug 27, 2019, 12:42 AM IST

పొజిషన్ సర్టిఫికేట్ కోసం రెల్లి కులస్తుల ఆందోళన

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అదపాక గ్రామానికి చెందిన రెల్లి కులస్తులు ధర్నా చేశారు. జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గృహ నిర్మాణాల కోసం పొజిషన్ సర్టిఫికేట్( నివాస స్థల ధ్రువీకరణ పత్రం) మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు మంజూరైనా పొజిషన్ సర్టిఫికేట్ లేకపోవటంతోనే ఇల్లు కట్టుకోలేకపోయామని వాపోయారు. జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ ప్రధాన కార్యదర్శి డి.గణేష్ మాట్లాడుతూ కేవలం రాజకీయంగా కక్షసాధింపు కోసమే ఇళ్ల స్థలాలకు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ ఎస్.రమణయ్యకు వినతిపత్రం అందించారు. గ్రామంలో పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తామని తహసీల్దార్ తెలిపారు.


ఇదీ చూడండి: వంశధార నదిలో ప్లకార్డులతో రైతుల ఆందోళన

పొజిషన్ సర్టిఫికేట్ కోసం రెల్లి కులస్తుల ఆందోళన

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అదపాక గ్రామానికి చెందిన రెల్లి కులస్తులు ధర్నా చేశారు. జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గృహ నిర్మాణాల కోసం పొజిషన్ సర్టిఫికేట్( నివాస స్థల ధ్రువీకరణ పత్రం) మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు మంజూరైనా పొజిషన్ సర్టిఫికేట్ లేకపోవటంతోనే ఇల్లు కట్టుకోలేకపోయామని వాపోయారు. జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ ప్రధాన కార్యదర్శి డి.గణేష్ మాట్లాడుతూ కేవలం రాజకీయంగా కక్షసాధింపు కోసమే ఇళ్ల స్థలాలకు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ ఎస్.రమణయ్యకు వినతిపత్రం అందించారు. గ్రామంలో పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తామని తహసీల్దార్ తెలిపారు.


ఇదీ చూడండి: వంశధార నదిలో ప్లకార్డులతో రైతుల ఆందోళన

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_48_26_
Patyamnaya_Vittanala_Kosam_Rytula_Dahrna_AV_AP10004Body:ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణి ముచ్చటగా మూడు రోజులకే ముగించేశారు అంటూ అనంతపురం జిల్లా నల్లమాడ లో రైతులు రోడ్డెక్కారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీ ఫ్ లో ప్రధాన పంట సాగు చేయని రైతులకు వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ విత్తనాలను పంపిణీ చేస్తోంది. పంపిణీ ప్రారంభించిన మూడు రోజులకే విత్తనాలు స్టాక్ లేదంటూ పంపిణీ కేంద్రాన్ని మూసివేశారు . విత్తనాల కోసం వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు విత్తన పంపిణీ కేంద్రానికి తరలివచ్చారు. నో స్టాక్ బోర్డు చూసిన రైతులు ఆగ్రహించి బారికేడ్లను తొలగించారు. అక్కడినుంచి కదిరి పుట్టపర్తి ప్రధాన రహదారికి చేరుకొని ధర్నాకు దిగారు. రాకపోక లకు అంతరాయం కలగడంతో పోలీసులు కలుగజేసుకొని రైతులకు నచ్చచెప్పారు. విత్తనాల కోసం వచ్చిన అన్నదాత లందరికీ అందజేసి ప్రత్యామ్నాయ విత్తనాలను ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు
Conclusion:
Last Updated : Aug 27, 2019, 12:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.