ETV Bharat / state

నరసన్నపేటలో సీఎం జగన్​ చిత్రపటానికి పాలాభిషేకం - palabhishekam to cm jagan

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వీఆర్వోలకు డీడీవో హోదా కల్పిస్తూ జారీ చేసిన జీవో 2 పట్ల హర్షం వ్యక్తం చేశారు.

palabhishekam to cm jagan
సీఎం జగన్​ చిత్రపటానికి పాలాభిషేకం
author img

By

Published : Mar 30, 2021, 1:53 PM IST

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 2 పట్ల వీఆర్వోల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వీఆర్వోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వీఆర్వోలకు డీడీవో హోదా కల్పించడం సముచితమని అప్పలనాయుడు అన్నారు.

సచివాలయ ఉద్యోగులను రెవిన్యూ పరిధిలోకి తీసుకొస్తూ.. ప్రభుత్వం జీవో నంబర్ 2ను జారీ చేసింది. ఎప్రిల్ 1 నుంచి వీఆర్వోలకు డీడీవో హోదా రానుంది.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 2 పట్ల వీఆర్వోల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వీఆర్వోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వీఆర్వోలకు డీడీవో హోదా కల్పించడం సముచితమని అప్పలనాయుడు అన్నారు.

సచివాలయ ఉద్యోగులను రెవిన్యూ పరిధిలోకి తీసుకొస్తూ.. ప్రభుత్వం జీవో నంబర్ 2ను జారీ చేసింది. ఎప్రిల్ 1 నుంచి వీఆర్వోలకు డీడీవో హోదా రానుంది.

ఇదీ చదవండి: ఏప్రిల్‌ 1న కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.