ETV Bharat / state

శ్రీకాకుళం గిరిజన ఉత్పత్తులు.. ఇక ఆన్​లైన్​లోనే

author img

By

Published : May 10, 2020, 9:33 AM IST

Updated : May 10, 2020, 9:58 AM IST

శ్రీకాకుళం జిల్లాలో గిరిజిన ఉత్పత్తులను ఆన్​లైన్ ద్వారా అమ్ముకునే విధానాన్ని రూపొందించారు. కలెక్టర్ నివాస్ చేతుల మీదుగా ఈ యాప్​ని ప్రారంభించారు. కొనుక్కోవాలనుకునేవారు ఆర్డర్ చేసుకోవచ్చని సూచించారు.

online app started by collector nivas for srikakulam Tribal products
online app started by collector nivas for srikakulam Tribal products

గిరిజన ఉత్పత్తులను... ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు... శ్రీకాకుళం జిల్లా శ్రీకారం చుట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నివాస్ ఆన్‌లైన్‌ విక్రయాల యాప్‌ను ఆవిష్కరించారు. జిల్లాలో గిరిజన ప్రధాన ఉత్పత్తులైన కొండచీపుర్లు, పైనాపిల్ విక్రయాలను.. స్వయం సహాయక బృందాల అనుసంధానంతో ఈ యాప్ ద్వారా ప్రారంభిస్తున్నారు. కొనుక్కోవాలనుకునేవారు యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చని ఐటీడీఏ పీవో తెలిపారు. సీతంపేట సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ, వెలుగు సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించారన్నారు.

గిరిజన ఉత్పత్తులను... ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు... శ్రీకాకుళం జిల్లా శ్రీకారం చుట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నివాస్ ఆన్‌లైన్‌ విక్రయాల యాప్‌ను ఆవిష్కరించారు. జిల్లాలో గిరిజన ప్రధాన ఉత్పత్తులైన కొండచీపుర్లు, పైనాపిల్ విక్రయాలను.. స్వయం సహాయక బృందాల అనుసంధానంతో ఈ యాప్ ద్వారా ప్రారంభిస్తున్నారు. కొనుక్కోవాలనుకునేవారు యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చని ఐటీడీఏ పీవో తెలిపారు. సీతంపేట సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ, వెలుగు సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించారన్నారు.

ఇదీ చదవండి: కృష్ణా జిల్లాలో 338కి చేరిన కరోనా కేసులు.. యంత్రాంగం అప్రమత్తం

Last Updated : May 10, 2020, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.