ETV Bharat / state

'విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలి'

విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పలాసలో ఒక్కరోజు దీక్ష చేశారు. ఈ దీక్షకు స్థానిక ఎమ్మెల్యే అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

author img

By

Published : Feb 16, 2020, 7:56 PM IST

ONE DAY INMATE IN PALASA
పలాసలో ఒక్క రోజు దీక్ష
పలాసలో ఒక్క రోజు దీక్ష

విశాఖపట్టణం పరిపాలన రాజధానిగా ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని స్థానిక ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గంలో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్క రోజు దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు.

ఇదీచదవండి.పేకాట శిబిరంపై పోలీసుల దాడి

పలాసలో ఒక్క రోజు దీక్ష

విశాఖపట్టణం పరిపాలన రాజధానిగా ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని స్థానిక ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గంలో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్క రోజు దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు.

ఇదీచదవండి.పేకాట శిబిరంపై పోలీసుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.