ETV Bharat / state

డ్రోన్​ కెమెరాలతో నాటుసారా స్థావరాల అన్వేషణ - శ్రీకాకుళం తాజా వార్తలు

నాటుసారా స్థావరాలను గుర్తించేందుకు సెబ్ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ స్థావరాలను తెలుసుకునేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించారు. నాటుసారా విక్రయిస్తే... మహిళను కూడా అరెస్ట్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.

Breaking News
author img

By

Published : Nov 13, 2020, 12:47 PM IST

నాటుసారా స్థావరాలపై పోలీసుల తో కలిపి సెబ్ అధికారులు ఈ రోజు ఉదయం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని రెల్లివీధి, వీరఘట్టం మండలంలోని గ్రామాల్లో ఈ దాడులు నిర్వహించారు. నాటుసారా స్థావరాలు తెలుసుకునేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలు వినియోగించారు. ఎస్ వి బి ఎస్ పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొండ వీరఘట్టం సెబ్ అధికారులు దాడిలో పాల్గొన్నారు. వీరితో పాటు డీఎస్పీ శ్రీలత , పాలకొండలో పాల్గొని వీధిల్లో సారా అమ్మకాలపై అవగాహన కల్పించారు. నాటుసారా విక్రయించడం నేరమని అలా విక్రయిస్తే మహిళలు అని చూడకుండా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

నాటుసారా స్థావరాలపై పోలీసుల తో కలిపి సెబ్ అధికారులు ఈ రోజు ఉదయం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని రెల్లివీధి, వీరఘట్టం మండలంలోని గ్రామాల్లో ఈ దాడులు నిర్వహించారు. నాటుసారా స్థావరాలు తెలుసుకునేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలు వినియోగించారు. ఎస్ వి బి ఎస్ పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొండ వీరఘట్టం సెబ్ అధికారులు దాడిలో పాల్గొన్నారు. వీరితో పాటు డీఎస్పీ శ్రీలత , పాలకొండలో పాల్గొని వీధిల్లో సారా అమ్మకాలపై అవగాహన కల్పించారు. నాటుసారా విక్రయించడం నేరమని అలా విక్రయిస్తే మహిళలు అని చూడకుండా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండీ...కన్న తల్లి బరువైంది... జనసంచారం లేని ప్రాంతంలో వదిలేసిన కుమారుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.