ETV Bharat / state

'ప్రజల్లో అనుమానం, ఆందోళన పెంచుతున్నారు' - cm jagan

సీఎం జగన్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ... ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. టెక్కలి పట్టణంలోని తెదేపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఎంపీ రామ్మోహన్ నాయుడు
author img

By

Published : Aug 23, 2019, 11:10 PM IST

ఎంపీ రామ్మోహన్ నాయుడు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలోని తెదేపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు, వ్యవస్థలను సొంతపార్టీ కోసం వినియోగిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఓవైపు వరదలు పోటెత్తుతుంటే... ప్రాజెక్టుల ద్వారా పంట పొలాలకు ఎందుకు నీరివ్వలేక పోతున్నారని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టును ఆపాలనే దురాలోచనతో... రివర్స్ టెండరింగ్​కు పిలిస్తే ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురైందని రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిపై కూడా విషం చిమ్ముతూ... ప్రజల్లో అనుమానం, ఆందోళన పెంచుతున్నారని దుయ్యబట్టారు. రాజకీయ దురాలోచనతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. తమకు తెదేపా ఓడిపోయిందన్న బాధ కంటే... రాష్ట్రం ఓడిపోతోందన్న బాధే ఎక్కువగా ఉందన్నారు.

ఇదీ చదవండీ...

అధైర్యపడొద్దు... కార్యకర్తలకు బాబు భరోసా

ఎంపీ రామ్మోహన్ నాయుడు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలోని తెదేపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు, వ్యవస్థలను సొంతపార్టీ కోసం వినియోగిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఓవైపు వరదలు పోటెత్తుతుంటే... ప్రాజెక్టుల ద్వారా పంట పొలాలకు ఎందుకు నీరివ్వలేక పోతున్నారని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టును ఆపాలనే దురాలోచనతో... రివర్స్ టెండరింగ్​కు పిలిస్తే ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురైందని రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిపై కూడా విషం చిమ్ముతూ... ప్రజల్లో అనుమానం, ఆందోళన పెంచుతున్నారని దుయ్యబట్టారు. రాజకీయ దురాలోచనతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. తమకు తెదేపా ఓడిపోయిందన్న బాధ కంటే... రాష్ట్రం ఓడిపోతోందన్న బాధే ఎక్కువగా ఉందన్నారు.

ఇదీ చదవండీ...

అధైర్యపడొద్దు... కార్యకర్తలకు బాబు భరోసా

Intro:*పాధర్ ఫెర్రర్ సేవలకు గుర్తింపుణిస్తాం...

*వెనుకబడిన అనంతపురం జిల్లాలో పేద ప్రజలకు విద్య, వైద్యం, గృహాలు, తదితర మౌలిక సదుపాయాల కల్పన చేసిన ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకుడు పాధర్ ఫెర్రర్ సేవలు మారువలేనివని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి గ్రామంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాధర్ విన్సెంట్ పెర్రర్ విగ్రహావిష్కరణ కార్యక్రామాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రామాన్ని ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ, అనంతపురం ఎంపీలు రంగయ్య, గోరంట్ల మాధవలు, ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతిలు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ అనంతరం వారు మాట్లాడుతూ పాధర్ పెర్రర్ గత 50 సంవత్సరాలుగా జిల్లాలో ఎన్నో కార్యక్రమాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ఆర్డీటీ సంస్థ ద్వారా ఆయన సేవలను పార్లమెంట్లో వినిపించి ఆర్డీటీ సంస్థకు ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు లభించేలా చేస్తామని అన్నారు. పాధర్ పెర్రర్ అనంతపురం జిల్లాకు తండ్రి లాంటి వారని ఆయన సేవలను కొనియాడారు..


Body:శంకర్ నారాయణ (రాష్ట్ర బీసీసంక్షేమ శాఖ మంత్రి)


Conclusion:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.