ETV Bharat / state

సారవకోటలో వైకాపా పాదయాత్ర.. పాల్గొన్న మంత్రి కృష్ణదాస్​

author img

By

Published : Nov 8, 2020, 3:57 PM IST

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో జరిగిన వైకాపా పాదయాత్రలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై మంత్రి ధర్మాన తీవ్ర విమర్శలు చేశారు.

సారవకోటలో వైకాపా పాదయాత్ర.. పాల్గొన్న మంత్రి కృష్ణదాస్​
సారవకోటలో వైకాపా పాదయాత్ర.. పాల్గొన్న మంత్రి కృష్ణదాస్​

జగన్ ప్రజాసంకల్ప యాత్ర మూడేళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా సారవకోటలో వైకాపా నేతలు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సారవకోటలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మంత్రి కృష్ణదాస్ ఆవిష్కరించారు. కుమ్మరిగుంట నుంచి సారవకోట వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణదాస్ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు.

వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరణ
వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరణ

ఇదీ చదవండి: నా గెలుపు మహిళాలోకం సాధించిన విజయం: కమల

జగన్ ప్రజాసంకల్ప యాత్ర మూడేళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా సారవకోటలో వైకాపా నేతలు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సారవకోటలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మంత్రి కృష్ణదాస్ ఆవిష్కరించారు. కుమ్మరిగుంట నుంచి సారవకోట వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణదాస్ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు.

వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరణ
వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరణ

ఇదీ చదవండి: నా గెలుపు మహిళాలోకం సాధించిన విజయం: కమల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.