ETV Bharat / state

ఇచ్ఛాపురంలో వలస కార్మికుల ఆందోళన - migrant workers news ichchapuram

ఇచ్ఛాపురంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కూలీలు ఆందోళన చేపట్టారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఇక్కడ ఇబ్బందులకు గురవుతున్నామని... వెంటనే తమ రాష్ట్రాలకు పంపాలని వారు కోరారు.

migrant workers protest in ichchapuram
ఇచ్చాపురంలో వలస కార్మికుల ఆందోళన
author img

By

Published : May 15, 2020, 5:23 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో ఇటుకల బట్టీల్లో పనిచేస్తున్న కూలీలు తమసోంత రాష్ట్రాలకు పంపించాలని ఆందోళన చేపట్టారు. మండలంలోని 24 బట్టీల్లో... ఒడిశా, చత్తీస్​ఘడ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 3500 మంది కార్మికులున్నారు. తమ వివరాలు స్పందనలో నమోదు చేసుకోవాలని రెవెన్యూ అధికారులు సూచించారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో ఇటుకల బట్టీల్లో పనిచేస్తున్న కూలీలు తమసోంత రాష్ట్రాలకు పంపించాలని ఆందోళన చేపట్టారు. మండలంలోని 24 బట్టీల్లో... ఒడిశా, చత్తీస్​ఘడ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 3500 మంది కార్మికులున్నారు. తమ వివరాలు స్పందనలో నమోదు చేసుకోవాలని రెవెన్యూ అధికారులు సూచించారు.

ఇదీ చూడండి:కరోనా నిర్బంధాలు.. గర్భిణికి అష్టకష్టాలు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.