శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో పలు గ్రామాల్లోని మరో 15 రోజుల పాటు లాక్డౌన్ నిబంధనలు కొనసాగిస్తున్నట్లు ప్రత్యేక అధికారి లవరాజు తెలిపారు. మండలంలోని పాతపట్నం, కొరసవాడ, కాగువాడ, గంగువాడ గ్రామాల్లో ఈ నెల 15 నుంచి నిబంధనలు అమలు చేసినట్లు వివరించారు. లాక్డౌన్ విధించినా.. పాజిటివ్ కేసులు తగ్గకపోవటంతో ఆగస్టు 15 వరకు లాక్డౌన్ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: