ETV Bharat / state

కుక్కల దాడిలో గాయపడిన 40 గొర్రె, మేక పిల్లలు

author img

By

Published : Apr 18, 2021, 10:27 AM IST

కుక్కల దాడిలో 40 గొర్రె, మేక పిల్లలు మృత్యువాత పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం సత్యవరం గ్రామంలో ఈ ఘటన జరిగింది.

dog attack
కుక్కల దాడి

శ్రీకాకుళం జిల్లా సత్యవరం గ్రామంలో శనివారం సాయంత్రం కుక్కల దాడిలో 40 గొర్రె, మేక పిల్లలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన పి. నగేష్ అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రె పిల్లలు, మేక పిల్లలను ఇంటికి సమీపంలోని ఓ గూడులో ఉంచి బయటికి వెళ్లాడు.

ఆ సమయంలో కొన్ని కుక్కలు వాటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో 40 గొర్రెలు, మేకలు మృతి చెందినట్టు నగేష్ తెలిపాడు. దాదాపు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.

శ్రీకాకుళం జిల్లా సత్యవరం గ్రామంలో శనివారం సాయంత్రం కుక్కల దాడిలో 40 గొర్రె, మేక పిల్లలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన పి. నగేష్ అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రె పిల్లలు, మేక పిల్లలను ఇంటికి సమీపంలోని ఓ గూడులో ఉంచి బయటికి వెళ్లాడు.

ఆ సమయంలో కొన్ని కుక్కలు వాటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో 40 గొర్రెలు, మేకలు మృతి చెందినట్టు నగేష్ తెలిపాడు. దాదాపు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.

ఇదీ చదవండి:

సచివాలయంలో 15 రోజుల్లో 25 మందికిపైగా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.