ETV Bharat / state

నాడు-నేడు పనులు వేగవంతం చేయండి - srikakulam district latest news

నాడు- నేడు కార్యక్రమంలో చేపడుతున్న పాఠశాల పనులు వేగవంతం చేయాలని ఐటీడీఏ పీవో సీహెచ్​ శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం అంపిలి గ్రామంలో జరుగుతున్న పాఠశాల పనులను పరిశీలించారు.​

itda po visit ampili village schools to check the work progress of nadu nedu programme
అంపిలి గ్రామంలోని పాఠశాలులో నాడు నేడు పనులు పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో
author img

By

Published : Jun 11, 2020, 11:54 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అంపిలి గ్రామంలో ఐటీడీఏ పీవో సీహెచ్​ శ్రీధర్​ పర్యటించారు. పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. పాఠశాల పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపించకూడదని తెలిపారు. అన్నవరం పాఠశాలను కూడా సందర్శించారు.

itda po visit ampili village schools to check the work progress of nadu nedu programme
అంపిలి గ్రామంలోని పాఠశాలలో నాడు నేడు పనులు పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అంపిలి గ్రామంలో ఐటీడీఏ పీవో సీహెచ్​ శ్రీధర్​ పర్యటించారు. పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. పాఠశాల పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపించకూడదని తెలిపారు. అన్నవరం పాఠశాలను కూడా సందర్శించారు.

itda po visit ampili village schools to check the work progress of nadu nedu programme
అంపిలి గ్రామంలోని పాఠశాలలో నాడు నేడు పనులు పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో

ఇదీ చదవండి :

ఐటీడీఏ గ్యాస్ ఏజెన్సీ వద్ద బారులు తీరిన వినియోగదారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.