ETV Bharat / state

నరసన్నపేటలో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు

author img

By

Published : Jul 5, 2020, 9:18 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Guru pournami celebratioins in narasannapeta srikakulam district
శిరిడిసాయి ఆలయంలో కోలాటం ఆడుతున్న మహిళలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని శిరిడి సాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సాయిబాబాకు అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారి సన్నిధిలో ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని శిరిడి సాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సాయిబాబాకు అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారి సన్నిధిలో ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది.

ఇదీచదవండి.

సజ్జల దగ్గర విజయసాయి ఆస్తుల చిట్టా: వర్ల రామయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.