ETV Bharat / state

పూజా సామగ్రి కలిపేందుకు వెళ్లి.. అలలకు బలి - fishermen dead in sea latest news update

పూజా సామగ్రిని సముద్రంలో కలిపేందుకు వెళ్లిన వ్యక్తి... అలల తాకిడికి గురై మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం కొవిరిపేట గ్రామంలో విషాదం నింపింది.

fishermen dead by sea waves
పూజా సామాగ్రి కలిపేందుకు వెళ్లి మత్యువాత
author img

By

Published : Sep 15, 2020, 9:22 AM IST

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం కొవిరిపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు.. పూజా సామగ్రిని సముద్రంలో కలిపేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. కొవిరిపేటలో ఆదివారం గ్రామ దేవత ఉత్సవాలు నిర్వహించారు.

ఈ ఉత్సవాల్లో భాగంగా ఇంటి వద్ద చేసిన పూజ చేసి.. సామగ్రిని గ్రామ సమీపంలోని సముద్రంలో కలిపేందుకు వెళ్లిన కె .దానయ్య (54) అనే మత్స్యకారుడు సముద్రపు అలల తాకిడికి గురై మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం కొవిరిపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు.. పూజా సామగ్రిని సముద్రంలో కలిపేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. కొవిరిపేటలో ఆదివారం గ్రామ దేవత ఉత్సవాలు నిర్వహించారు.

ఈ ఉత్సవాల్లో భాగంగా ఇంటి వద్ద చేసిన పూజ చేసి.. సామగ్రిని గ్రామ సమీపంలోని సముద్రంలో కలిపేందుకు వెళ్లిన కె .దానయ్య (54) అనే మత్స్యకారుడు సముద్రపు అలల తాకిడికి గురై మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి:

శ్రీకాకుళం జిల్లాలో వ్యాన్ బోల్తా.. ఇద్దరు సురక్షితం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.