ETV Bharat / state

నాటుసారా తయారీ కెేంద్రాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు - Excise police raids in seethampeta

నాటుసారాను ఆక్రమంగా తరలిస్తున్న పదిమంది వ్యక్తులను శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Excise police raids on local liquor centers at srikakulam
నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
author img

By

Published : May 24, 2020, 1:59 AM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కంచిలి మండలం ఎమ్మెస్​పల్లి మోడల్ స్కూల్ సమీపంలో అక్రమంగా సారా ప్యాకెట్లను తరిలిస్తున్న పదిమంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సతీష్ కుమార్, ఎస్సై దుర్గాప్రసాద్ తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా ఒడిశా గంగాపూర్ కు చెందిన పదిమంది వ్యక్తుల నుంచి సుమారు 40 వేల విలువచేసే 2400 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

సీతంపేట మండలంలోని నాయుడు మల్లి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు నాటుసారా కేంద్రాలపై దాడి చేసి 1600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చూడండి:పాతపట్నం పరిధిలో కంటైన్మెంట్​ జోన్​లు తగ్గింపు

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కంచిలి మండలం ఎమ్మెస్​పల్లి మోడల్ స్కూల్ సమీపంలో అక్రమంగా సారా ప్యాకెట్లను తరిలిస్తున్న పదిమంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సతీష్ కుమార్, ఎస్సై దుర్గాప్రసాద్ తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా ఒడిశా గంగాపూర్ కు చెందిన పదిమంది వ్యక్తుల నుంచి సుమారు 40 వేల విలువచేసే 2400 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

సీతంపేట మండలంలోని నాయుడు మల్లి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు నాటుసారా కేంద్రాలపై దాడి చేసి 1600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చూడండి:పాతపట్నం పరిధిలో కంటైన్మెంట్​ జోన్​లు తగ్గింపు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.