ETV Bharat / state

మబగాంలో ముగిసిన ఉపముఖ్యమంత్రి ధర్మాన పాదయాత్ర

author img

By

Published : Nov 15, 2020, 2:29 PM IST

ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా శ్రీకాకుళం జిల్లా మబగాంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేపట్టిన పాదయాత్ర ముగిసింది. ముగింపు సభలో ప్రతిపక్ష నేతలపై ధర్మాన విమర్శలు గుప్పించారు.

dharmana krishnadas
మబగాంలో ముగిసిన ఉపముఖ్యమంత్రి ధర్మాన పాదయాత్ర

తమ ప్రభుత్వం హామీ ఇచ్చిన నవరత్నాల్లో 92 శాతం నెరవేర్చిందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబగాంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా గత 10 రోజులుగా పాదయాత్ర నిర్వహించారు. ధర్మాన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులపై విమర్శలు గుప్పించారు.

తమ ప్రభుత్వం హామీ ఇచ్చిన నవరత్నాల్లో 92 శాతం నెరవేర్చిందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబగాంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా గత 10 రోజులుగా పాదయాత్ర నిర్వహించారు. ధర్మాన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులపై విమర్శలు గుప్పించారు.

ఇవీ చదవండి..

'సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం ఎందుకు నిర్వహించారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.