ETV Bharat / state

గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాల పంపిణీ - srikakulam

శ్రీకాకుళం జిల్లాలో గ్రామ వాలంటీర్లకు ధర్మాన కృష్ణదాస్ నియామక పత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వానికి వారథిగా పనిచేయాలంటూ పిలుపునిచ్చారు.

శ్రీకాకుళంలోని గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాల పంపిణీ..
author img

By

Published : Aug 4, 2019, 1:35 AM IST

శ్రీకాకుళంలోని గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాల పంపిణీ..

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వాలంటీర్లకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. గ్రామ వాలంటీర్లు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య సమన్వయ కర్తగా పనిచేయాలని సూచించారు. నిబద్ధత, నిజాయితీ తమ ప్రభుత్వ పాలన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని, ఇది మన ముఖ్యమంత్రి పాలనలోనే సాధ్యమైందనీ కొనియాడారు.

శ్రీకాకుళంలోని గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాల పంపిణీ..

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వాలంటీర్లకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. గ్రామ వాలంటీర్లు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య సమన్వయ కర్తగా పనిచేయాలని సూచించారు. నిబద్ధత, నిజాయితీ తమ ప్రభుత్వ పాలన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని, ఇది మన ముఖ్యమంత్రి పాలనలోనే సాధ్యమైందనీ కొనియాడారు.

ఇదీ చూడండి:

విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్​

Intro:శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం. ఎలక్షన్లు జరిగిన మూడు నెలల తరువాత మరియు కొత్త ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలు తరువాత జరుగుతున్న ఏ సమావేశంలో గూడూరు మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ రెండు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో విరక్తి కలిగిందని వ్యతిరేకత మొదలైందని ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా వృద్ధాప్య పింఛన్లు కూడా సగం సగం ఇస్తున్నారని ఉన్న ఉద్యోగాలు తీసివేసి కొత్త ఉద్యోగాలు ఇస్తామని చూపుతున్నారని ఇవ్వని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వైస్సార్సీపీ ఇచ్చిన హామీలు ఏంటి వారు చేస్తున్నది ఏంటి అని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త ధైర్యంగా ఉండాలని ఎవరు ఎన్ని భేదిరించిన ప్రలోభాలకు గురిచేసిన బయపడవద్దని ప్రతి ఒక్క కార్యకర్తని ఆదుకుంటామని తెలిపారు.మనం చేసిన అభివృద్ధిని రీటెండర్ల పేరుతో ఆపివేసి అభివృద్ధి జరగనివ్వడం లేదని గ్రామాల్లో టీడీపి కార్యకర్తలపై అక్రమ కేసులు దాడులు చేస్తున్నారని వీటికి ఏటికి బయపడవద్దని తెలిపారు


Body:1


Conclusion:సమన్వయకమిటీ సమావేశం

For All Latest Updates

TAGGED:

srikakulam
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.