ETV Bharat / state

నర్సన్నపేటలో జనతా కర్ఫ్యూ

author img

By

Published : Aug 23, 2020, 7:25 PM IST

Updated : Aug 24, 2020, 2:07 PM IST

కరోనా కేసులు పెరుగుతున్నందున శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేటలో ఆదివారం జనతా కర్ఫ్యూ అమలు చేశారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమతమయ్యారు.

cutfew at srikakulam district
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆదివారం జనతా కర్ఫ్యూ అమలు చేశారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపి ఇళ్లకే పరిమితమయ్యారు. పట్టణంలో పహారా కాశారు.

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆదివారం జనతా కర్ఫ్యూ అమలు చేశారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపి ఇళ్లకే పరిమితమయ్యారు. పట్టణంలో పహారా కాశారు.

ఇదీ చూడండి:

ధవళేశ్వరం వద్ద తగ్గుతున్న గోదావరి వరద

Last Updated : Aug 24, 2020, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.