ETV Bharat / state

ఎన్నికల విధులకు వచ్చిన ఉద్యోగికి అస్వస్థత

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎన్నికల్లో విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ ఉద్యోగి తీవ్ర అస్వతస్థకు గురయ్యాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

author img

By

Published : Apr 10, 2019, 5:56 PM IST

అస్వస్థకు గురైన ఎన్నికలఉద్యోగి
ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఉద్యోగికి అస్వస్థత

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట డిగ్రీ కళాశాలలో ఎన్నికల్లో విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు బలగ లక్ష్మణరావు అనే క్షేత్ర సహాయకుడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కొద్దిసేపటి తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించారు. రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన ఉద్యోగిగా అధికారులు గుర్తించారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఉద్యోగికి అస్వస్థత

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట డిగ్రీ కళాశాలలో ఎన్నికల్లో విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు బలగ లక్ష్మణరావు అనే క్షేత్ర సహాయకుడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కొద్దిసేపటి తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించారు. రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన ఉద్యోగిగా అధికారులు గుర్తించారు.

ఇవీ చదవండి

ఐటీ అధికారులకు అందిన 5 కోట్లు

Intro:Ap_Nlr_01_10_Evms_Pampini_Kiran_Av_R_C1

ఎన్నికల నిర్వహణకు నెల్లూరు జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సామాగ్రి నియోజకవర్గాల వారీగా సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు. నెల్లూరు నగరం నియోజకవర్గానికి 209 పోలింగ్ కేంద్రాలు, రూరల్ నియోజకవర్గానికి 226 పోలింగ్ కేంద్రాలు, కోవూరు నియోజకవర్గానికి 323 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందికి పంపిణీ చేసిన సామాగ్రిని సెక్టార్ల వారీగా విభజించి ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు తోపాటు, పోలింగ్ ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ చేసేందుకు చర్యలు తీసుకున్నారు.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.