ETV Bharat / state

వంగపండు జానపద పురస్కారం ఏర్పాటు చేసిన ప్రభుత్వం - జానపద గాయకుడు వంగపండు తాజా వార్తలు

ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం వంగపండు జానపద పురస్కారం ఏర్పాటు చేసింది. ఏటా ఆయన వర్థంతి అయిన ఆగస్టు 4న పురస్కారాన్ని ప్రభుత్వం ప్రదానం చేయనుంది.

vangapandu janapadha award
వంగపండు జానపద పురస్కారం ఏర్పాటు చేసిన ప్రభుత్వం
author img

By

Published : Mar 25, 2021, 4:52 PM IST

రాష్ట్ర ప్రభుత్వం వంగపండు జానపద పురస్కారం ఏర్పాటు చేసింది. ఎంపికైన వారికి రూ.2 లక్షల నగదు బహుమానం, ప్రశంసాపత్రం ఇవ్వనున్నారు. ఏటా వంగపండు వర్థంతి అయిన ఆగస్టు 4న పురస్కారం ఇవ్వనున్నట్లు సాంస్కృతిక శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వం వంగపండు జానపద పురస్కారం ఏర్పాటు చేసింది. ఎంపికైన వారికి రూ.2 లక్షల నగదు బహుమానం, ప్రశంసాపత్రం ఇవ్వనున్నారు. ఏటా వంగపండు వర్థంతి అయిన ఆగస్టు 4న పురస్కారం ఇవ్వనున్నట్లు సాంస్కృతిక శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి:

'రాజీనామా లేఖను ఆమోదించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.