ETV Bharat / state

బందరువానిపేట వద్ద మరో మృతదేహం లభ్యం

కళింగపట్నం తీరంలో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో బందరువానిపేట వద్ద మరో మృతదేహం లభ్యమైంది.గల్లంతైన ఇద్దరు విద్యార్థుల కోసం కోస్టుగార్డు సిబ్బంది గాలిస్తున్నారు.

author img

By

Published : Nov 11, 2019, 7:27 PM IST

మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు
బందరువానిపేట వద్ద మరో మృతదేహం లభ్యం

శ్రీకాకుళం జిల్లా గార మండలం పోర్టు కళింగపట్నం తీరంలో బందరువానిపేట వద్ద మరో మృతదేహం లభ్యమైంది. ఆదివారం కావడంతో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రాజసింహ, అబిద్ , సుధీర్, శివరామరెడ్డి, సంజయ్, నారాయణ పండాలు శ్రీకాకుళం నుంచి కళింగపట్నం తీరానికి వెళ్లారు. రాజసింహ ఒడ్డుపై ఉండగా ఐదుగురు విద్యార్థులు సముద్రంలోకి దిగారు. సముద్రపు పోటు ఎక్కువగా ఉండడంతో ఐదుగురు విద్యార్ధులు గల్లంతయ్యారు. వీరిలో అబిద్​ని మైరైన్ సిబ్బంది బయటకు తీసుకురాగా.. అనంతరం సుధీర్ మృతదేహాన్ని వెలికితీశారు. బందరువాని పేట దగ్గర మరో విద్యార్థి శివరామరెడ్డి మృతదేహం లభ్యమైంది. విద్యార్థులు తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన సంజయ్, నారాయణ పండా కోసం మెరైన్ పోలీసులు, కోస్టుగార్డు సిబ్బంది గాలిస్తున్నారు.

ఇదీచూడండి.విజయవాడలో బాలిక అదృశ్యం... ఆందోళనలో తల్లిదండ్రులు

బందరువానిపేట వద్ద మరో మృతదేహం లభ్యం

శ్రీకాకుళం జిల్లా గార మండలం పోర్టు కళింగపట్నం తీరంలో బందరువానిపేట వద్ద మరో మృతదేహం లభ్యమైంది. ఆదివారం కావడంతో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రాజసింహ, అబిద్ , సుధీర్, శివరామరెడ్డి, సంజయ్, నారాయణ పండాలు శ్రీకాకుళం నుంచి కళింగపట్నం తీరానికి వెళ్లారు. రాజసింహ ఒడ్డుపై ఉండగా ఐదుగురు విద్యార్థులు సముద్రంలోకి దిగారు. సముద్రపు పోటు ఎక్కువగా ఉండడంతో ఐదుగురు విద్యార్ధులు గల్లంతయ్యారు. వీరిలో అబిద్​ని మైరైన్ సిబ్బంది బయటకు తీసుకురాగా.. అనంతరం సుధీర్ మృతదేహాన్ని వెలికితీశారు. బందరువాని పేట దగ్గర మరో విద్యార్థి శివరామరెడ్డి మృతదేహం లభ్యమైంది. విద్యార్థులు తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన సంజయ్, నారాయణ పండా కోసం మెరైన్ పోలీసులు, కోస్టుగార్డు సిబ్బంది గాలిస్తున్నారు.

ఇదీచూడండి.విజయవాడలో బాలిక అదృశ్యం... ఆందోళనలో తల్లిదండ్రులు

AP_SKLM_03_11_STUDENTS_MISSING_AVB_AP10172 FROM: CH.ESWARA RAO, SRIKAKULAM. CAMERA MAN:- CHINNA REDDY, SRIKAKULAM. NOV 11 ---------------------------------------------------------------------------- యాంకర్:- శ్రీకాకుళం జిల్లా గార మండలం పోర్టు కళింగపట్నం తీరంలో నిన్న సాయంత్రం ఐదుగురు విద్యార్ధులు గల్లంతయ్యారు. ఆదివారం కావడంతో ఆరుగురు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు శ్రీకాకుళం నుంచి కళింగపట్నం తీరానికి వెళ్లారు. రాజసింహ ఒడ్డుపై ఉండగా ఐదుగురు విద్యార్ధులు సముద్రంలోకి దిగారు. సముద్రపు పోటు ఎక్కువగా ఉండడంతో సముద్రంలో ఉన్న ఐదుగురు విద్యార్ధులు గల్లంతు అయ్యారు. వీరిలో అబిద్ సురక్షితంగా బయటకు తీసుకురాగా.. సుధీర్ మృతదేహాన్ని వెలికితీసారు. ఈరోజు ఉదయం శివరామరెడ్డి మృతదేహం బందరువాని పేట దగ్గర లభ్యం అయ్యింది. గల్లంతైన సంజయ్, నారాయణ పండా కోసం మెరైన్ పోలీసులు, కోస్టుగార్డు సిబ్బంది గాలిస్తున్నారు. దీంతో విద్యార్ధులు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.........(Vis+bytes). బైట్:- రాజసింహ, సముద్రపు ఒడ్డుపై ఉన్న విద్యార్ధి. బైట్:- నాగేశ్వరరెడ్డి, శివరామరెడ్డి పెద్దనాన్న. బైట్:- పూర్ణచంద్ర పండా, నారాయణ పండా తండ్రి. బైట్:- అమ్మిరెడ్డి, శివరామరెడ్డి బందువు. బైట్:- శ్రీనివాస్‌, శివరామరెడ్డి బందువు. బైట్:- సూరన్‌, తోటి విద్యార్ధి. బైట్:- అంబేద్కర్‌, మెరైన్‌ సీఐ, పోర్టు కళింగపట్నం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.