ETV Bharat / state

ఆమదాలవలసలో 1000 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ - essentials free distrcibution news

లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో మాజీ మున్సిపల్​ ఛైర్మన్​ బొడ్డేపల్లి రమేష్​ కుమార్​ దాదాపు 1000 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

ఆమదాలవలసలో 1000 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ
ఆమదాలవలసలో 1000 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Apr 16, 2020, 5:28 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం అక్కులపేట, శ్రీనివాసాచార్యులు పేట, వేనమ్మపేట గ్రామాల్లో పేదలకు సహాయం అందించేందుకు మాజీ మున్సిపల్​ ఛైర్మన్​ బొడ్డేపల్లి రమేష్​ కుమార్​ ముందుకు వచ్చారు. దాదాపు 1000 కుటుంబాలకు నూనె, బియ్యం, కూరగాయలు ఇంటింటికి వెళ్లి అందించారు.

ఇదీ చూడండి..

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం అక్కులపేట, శ్రీనివాసాచార్యులు పేట, వేనమ్మపేట గ్రామాల్లో పేదలకు సహాయం అందించేందుకు మాజీ మున్సిపల్​ ఛైర్మన్​ బొడ్డేపల్లి రమేష్​ కుమార్​ ముందుకు వచ్చారు. దాదాపు 1000 కుటుంబాలకు నూనె, బియ్యం, కూరగాయలు ఇంటింటికి వెళ్లి అందించారు.

ఇదీ చూడండి..

'రైతు బజార్​ను ప్రభుత్వ పాఠశాలకు తరలించాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.