శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం జాతీయ రహదారి వద్ద వాహనాలకు పిచికారి చేసి ఆ తరువాతే జిల్లాలోకి అనుమతిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం వైపు నుంచి వచ్చే వాహనాలను పైడిభీమవరం వద్ద హైపోక్లోరైడ్ ద్రావణంతో పూర్తిగా స్ప్రే చేస్తున్నారు. ఆ తరువాతే జిల్లాలోకి అనుమతిస్తున్నారు. వాహనాల డ్రైవర్లను టన్నెల్ గుండా పంపి వైరస్ వ్యాప్తి జరగకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
ఇవీ చదవండి: లాక్డౌన్ పాస్ అడిగినందుకు పోలీస్ చెయ్యి నరికివేత