ETV Bharat / state

'ఆ కుంభకోణానికి అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలి'

author img

By

Published : Feb 21, 2020, 11:42 PM IST

గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈఎస్​ఐ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ కుంభకోణంలో అచ్చెన్నాయుడు తన తప్పు లేదని వాదిస్తున్నా... జరిగిన దానికి ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.

minister dharmana
minister dharmana
మీడియాతో మంత్రి ధర్మాన

మీడియాతో మంత్రి ధర్మాన

సంబంధిత కథనం

ఈఎస్​ఐలో అవకతవకలు.. రూ.70 కోట్ల అవినీతి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.