Suicide: శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం శేషంపల్లిలో విషాదం నెలకొంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి.. ఓ మహిళ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
ఇదీ చదవండి:
గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య.. ముగ్గురు సస్పెన్షన్