ETV Bharat / state

'కిరణ్​కుమార్ కుటుంబానికి అండగా ఉంటాం' - కిరణ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన వైకాపా నేతలు

ప్రకాశం జిల్లా చీరాలలో పొలుసుల దాడిలో మృతిచెందిన కిరణ్​కుమార్ కుటుంబాన్ని వైకాపా నాయకులు పరామర్శించారు. అతని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.

ycp leaders visit kiran kumar family in chirala prakasam district
కిరణ్ కుమార్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన వైకాపా నాయకులు
author img

By

Published : Jul 26, 2020, 1:15 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలో పొలీసుల దాడిలో మృతిచెందిన కిరణ్​కుమార్ కుటుంబాన్ని వైకాపా నాయకులు పరామర్శించారు. వారికి అండగా ఉంటామని యువనేత కరణం వెంకటేశ్ హామీ ఇచ్చారు. అతని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకుడు బోనిగల జైసన్ బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి...

ప్రకాశం జిల్లా చీరాలలో పొలీసుల దాడిలో మృతిచెందిన కిరణ్​కుమార్ కుటుంబాన్ని వైకాపా నాయకులు పరామర్శించారు. వారికి అండగా ఉంటామని యువనేత కరణం వెంకటేశ్ హామీ ఇచ్చారు. అతని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకుడు బోనిగల జైసన్ బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి...

అనకాపల్లి, మాడుగులలో పెరుగుతున్న కరోనా కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.