ETV Bharat / state

సముద్రతీరంలోని వలలకు నిప్పంటించిన దుండగులు - మత్స్యకారులు తాజా సమాచారం

సముద్ర తీరంలో ఉంచిన వలలను గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చిన గంజాం మండలం పల్లెపాలెంలో జరిగింది. దాదాపు 80 వలలు అగ్నికి ఆహుతయ్యాయి. వీటి ఖరీదు రూ.30 లక్షల వరకు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.

unknown persons  set fire to nets
సముద్రతీరంలోని వలలకు నిప్పటించిన దుండగులు
author img

By

Published : Jan 16, 2021, 3:29 PM IST

ప్రకాశం జిల్లా చిన గంజాం మండలం పల్లెపాలెం సముద్ర తీరం వద్ద 80 వలలను గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. దహనమైన వలల విలువ రూ.30 లక్షల వరకు ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. వలలు దహనం చేయడంతో తమ జీవనాధారం కోల్పోయామని మత్స్యకారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా చిన గంజాం మండలం పల్లెపాలెం సముద్ర తీరం వద్ద 80 వలలను గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. దహనమైన వలల విలువ రూ.30 లక్షల వరకు ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. వలలు దహనం చేయడంతో తమ జీవనాధారం కోల్పోయామని మత్స్యకారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: వాడరేవు వద్ద సముద్రంలో ఇద్దరు యువకుల గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.