ETV Bharat / state

పిట్టల వేట కోసం వెళ్లి విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

author img

By

Published : Dec 10, 2020, 2:56 PM IST

వేట కోసం వెళ్లి విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బాధిత కుటుంబసభ్యులను చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పరామర్శించి ప్రభుత్వ సహాయాన్ని అందిస్తామని హామి ఇస్తామని ఇచ్చారు.

two persons died due to shot circuit
వేట కోసం వెళ్లి విద్యుద్ఘాతంతో ఇద్దరు మృతి

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రోశయ్య కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు వేటకు వెళ్లి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందారు. సమీపంలోని రైస్ మిల్ దగ్గరికి పిట్టల వేట కోసం వెళ్లగా.. విద్యుత్ తీగలు తగిలి మృతిచెందారు. బాధిత కుటుంబ సభ్యులను చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పరామర్శించారు. ప్రభుత్వ సహాయాన్ని అందిస్తామని హామి ఇస్తామని ఇచ్చారు.

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రోశయ్య కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు వేటకు వెళ్లి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందారు. సమీపంలోని రైస్ మిల్ దగ్గరికి పిట్టల వేట కోసం వెళ్లగా.. విద్యుత్ తీగలు తగిలి మృతిచెందారు. బాధిత కుటుంబ సభ్యులను చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పరామర్శించారు. ప్రభుత్వ సహాయాన్ని అందిస్తామని హామి ఇస్తామని ఇచ్చారు.

ఇదీ చదవండీ...ఒంగోలు రోడ్డు ప్రమాదంలో వైకాపా నేత మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.