ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రోశయ్య కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు వేటకు వెళ్లి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందారు. సమీపంలోని రైస్ మిల్ దగ్గరికి పిట్టల వేట కోసం వెళ్లగా.. విద్యుత్ తీగలు తగిలి మృతిచెందారు. బాధిత కుటుంబ సభ్యులను చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పరామర్శించారు. ప్రభుత్వ సహాయాన్ని అందిస్తామని హామి ఇస్తామని ఇచ్చారు.
ఇదీ చదవండీ...ఒంగోలు రోడ్డు ప్రమాదంలో వైకాపా నేత మృతి