ETV Bharat / state

'అద్దంకికి తాగునీటి సమస్య లేకుండా చూస్తాం' - ADHANKI

అద్దంకి ప్రజలకు తాగునీటి సమస్యలేకుండా చూస్తామని, గుళ్లకమ్మ, చెరువుల్లో పూడిక తీసేందుకు చర్యలు చేపడతామని స్పెషల్ ఆఫీసర్ అద్దయ్య తెలిపారు.

అద్దంకికీ తాగునీటి సమస్య లేకుండా చూస్తాం
author img

By

Published : Jul 18, 2019, 3:20 PM IST

అద్దంకికీ తాగునీటి సమస్య లేకుండా చూస్తాం

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్న దృష్ట్యా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ అద్దయ్య, అద్దంకి కమిషనర్ వీరాంజనేయులు, పంచాయతీ సిబ్బంది హాజరయ్యారు. ఇటీవల కాలంలో అద్దంకిలో వాటర్ ప్లాంట్ మూసివేయడంతో తాగునీటికి తీవ్రంగా ఇబ్బందిపడినట్లు ప్రజలు తెలిపారు. భవిష్యత్​లో నీటి సమస్యలు రాకుండా పూడిక తీసేందుకు అధికారులు గుళ్ళకమ్మను సందర్శించారు. తక్షణమే మట్టి పూడికను తీసి తాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.

ఇదీ చూడండి:శాసనసభలో గందరగోళం.. కరకట్ట నిర్మాణాలపై చర్చ

అద్దంకికీ తాగునీటి సమస్య లేకుండా చూస్తాం

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్న దృష్ట్యా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ అద్దయ్య, అద్దంకి కమిషనర్ వీరాంజనేయులు, పంచాయతీ సిబ్బంది హాజరయ్యారు. ఇటీవల కాలంలో అద్దంకిలో వాటర్ ప్లాంట్ మూసివేయడంతో తాగునీటికి తీవ్రంగా ఇబ్బందిపడినట్లు ప్రజలు తెలిపారు. భవిష్యత్​లో నీటి సమస్యలు రాకుండా పూడిక తీసేందుకు అధికారులు గుళ్ళకమ్మను సందర్శించారు. తక్షణమే మట్టి పూడికను తీసి తాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.

ఇదీ చూడండి:శాసనసభలో గందరగోళం.. కరకట్ట నిర్మాణాలపై చర్చ

Intro:Anchor: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ద్విచక్ర వాహనం బస్సును ఢీకొనడం తో ప్రమాదం సంభవించింది. మృతుల్లో పమిడిమర్రు గ్రామానికి చెందిన ఏసమ్మ, మాచర్ల మండలం ఉప్పలపాడుకు బాబూనాయక్ గా పోలీసులు గుర్తించారు. గాయపడిన పేరమ్మ అనే యువతికి నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.... Vis...Body:From: p.suryarao
Staff reporter, gunturConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.