ETV Bharat / state

విషాదం: ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతి - two students dead news

ప్రకాశం జిల్లాలో విషాదం జరిగింది. బావిలో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు.

విషాదం: ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతి
విషాదం: ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతి
author img

By

Published : Mar 12, 2021, 8:22 PM IST

ప్రకాశం జిల్లా పామూరు మండలం బోట్లగూడూరులో విషాదం జరిగింది. బావిలో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతులను మైదుకూరి సంతోష్, పల్లి శశిధర్‌గా గుర్తించారు.

ప్రకాశం జిల్లా పామూరు మండలం బోట్లగూడూరులో విషాదం జరిగింది. బావిలో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతులను మైదుకూరి సంతోష్, పల్లి శశిధర్‌గా గుర్తించారు.

ఇదీ చదవండీ... కరోనా: ఏపీలో తొలి కేసు నమోదై నేటికి ఏడాది..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.