ETV Bharat / state

ఒంగోలులో తెదేపా నేతల నిరసన..దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపణ

author img

By

Published : Mar 10, 2021, 4:57 PM IST

ఒంగోలులో దొంగ ఓట్లు వేస్తున్నారని తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

TDP leaders
ఒంగోలులో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ తెదేపా నేతల నిరసన

ఒంగోలు నగర పాలక పరిధిలోని రెవెన్యూ కాలనీ వద్ద దొంగ ఓట్లు వేస్తున్నారని తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, ఆ పార్టీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. లోపలకు వెళ్తామన్న ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

ఒంగోలు నగర పాలక పరిధిలోని రెవెన్యూ కాలనీ వద్ద దొంగ ఓట్లు వేస్తున్నారని తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, ఆ పార్టీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. లోపలకు వెళ్తామన్న ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

ఇదీ చదవండీ.. విజయవాడకు ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.. సీఎం జగన్​తో భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.