ETV Bharat / state

గొనసపూడిలో తెదేపా ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ

ప్రకాశం జిల్లా గొనసపూడిని అధికారులు కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. దీంతో గ్రామస్థులకు తెదేపా నేత విక్రం నారాయణరావు కూరగాయల పంపిణీ చేశారు.

author img

By

Published : Jun 16, 2020, 12:13 PM IST

tdp leader supply vegetables in gonasapudi
గొనసపూడిలో కూరగాయల పంపిణీ

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం గొనసపూడిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్​గా అధికారులు ప్రకటించారు. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావటంతో... నిత్యావసరాలకు అవస్థలు పడుతున్నారు. స్థానికుల ఇబ్బందిని గుర్తించిన ప్రకాశం జిల్లా తెదేపా కార్యదర్శి విక్రం నారాయణరావు 700 మందికి 10 కిలోల కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చినగంజాం తహసీల్దార్ పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం గొనసపూడిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్​గా అధికారులు ప్రకటించారు. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావటంతో... నిత్యావసరాలకు అవస్థలు పడుతున్నారు. స్థానికుల ఇబ్బందిని గుర్తించిన ప్రకాశం జిల్లా తెదేపా కార్యదర్శి విక్రం నారాయణరావు 700 మందికి 10 కిలోల కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చినగంజాం తహసీల్దార్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పింఛన్​ డబ్బు కోసం తండ్రిని చంపిన తనయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.