ETV Bharat / state

ఐసోలేషన్ కేంద్రంగా సింగరకొండ పాలిటెక్నిక్ కళాశాల

author img

By

Published : Apr 29, 2021, 8:15 PM IST

మే ఒకటో తేదీ నుంచి ప్రకాశం జిల్లా సింగరకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఐసోలేషన్ కేంద్రంగా మార్చనున్నారు. ఫలితంగా పరిసర ప్రాంతాల్లోని కరోనా రోగులకు చికిత్స అందించడం సులభమవుతుంది.

Singarakonda Polytechnic College as an isolation center
ఐసోలేషన్ కేంద్రంగా సింగరకొండ పాలిటెక్నిక్ కళాశాల

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను.. మే ఒకటో తేదీ నుంచి ఐసోలేషన్ కేంద్రంగా మార్చనున్నారు. ఈ కేంద్రంలో సుమారు 150 పడకలతో అన్ని వసతులు సమకూర్చనున్నారు. ఫలితంగా బల్లికురవ, అద్దంకి, పంగులూరు, ముండ్లమూరు, కొరిసపాడు మండలాల్లోని కరోనా రోగులకు ఈ ఐసోలేషన్ కేంద్రం ఉపయుక్తంగా ఉంటుందని స్థానిక ఎమ్మార్వో ప్రభాకర్ రావు తెలిపారు.

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను.. మే ఒకటో తేదీ నుంచి ఐసోలేషన్ కేంద్రంగా మార్చనున్నారు. ఈ కేంద్రంలో సుమారు 150 పడకలతో అన్ని వసతులు సమకూర్చనున్నారు. ఫలితంగా బల్లికురవ, అద్దంకి, పంగులూరు, ముండ్లమూరు, కొరిసపాడు మండలాల్లోని కరోనా రోగులకు ఈ ఐసోలేషన్ కేంద్రం ఉపయుక్తంగా ఉంటుందని స్థానిక ఎమ్మార్వో ప్రభాకర్ రావు తెలిపారు.

ఇదీచదవండి.

తిరుపతి ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.