ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - కొరిసపాడులో రోడ్డు ప్రమాదం

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
author img

By

Published : Oct 29, 2020, 2:01 PM IST

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. లారీ క్లీనర్​గా పని చేసే వ్యక్తి బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు గ్రామ వాసిగా గుర్తించారు. ఈ ఘటన పై మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. లారీ క్లీనర్​గా పని చేసే వ్యక్తి బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు గ్రామ వాసిగా గుర్తించారు. ఈ ఘటన పై మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

వృద్ధుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.