ETV Bharat / state

వలస కూలీలకు చినజీయర్ స్వామి అనుచరుల సహాయం

లాక్​డౌన్ కారణంగా కాలినడకన తమ స్వగ్రామాలకు వెళ్తున్న వలసకూలీలకు... ఆధ్యాత్మిక గురువు చిన జీయర్ స్వామి అనుచరులు అండగా నిలిచారు. యుద్దనపూడిలోని వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో సహాయాన్ని అందించారు.

author img

By

Published : May 18, 2020, 4:16 PM IST

representatives of chinajeeyar swamy distributes food to migrants in prakasam
స్వస్థలాలకు వెళ్తున్న వలసకూలీలకు చినజీయర్ స్వామి ప్రతినిధుల సహాయం

లాక్ డౌన్ కారణంగా కాలినడకన స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీలకు... ప్రకాశం జిల్లా యద్దనపూడిలోని వికాస తరంగిణి ప్రతినిధులు ఆపన్నహస్తం అందించారు.

యద్దనపూడికి చెందిన చిన్నజీయర్ స్వామి అనుచరులు... 16వ నెంబరు జాతీయ రహదారిపై వెళుతున్న వలస కూలీలకు రోజుకు 500 మందికి అన్న ప్రసాదాలు పంచి పెడుతున్నారు. లాక్ డౌన్ ముగిసేవరకు ప్రతిరోజు తమ సొంత నిధులతో అన్నార్తులకు సహాయం చేస్తామని చెప్పారు.

లాక్ డౌన్ కారణంగా కాలినడకన స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీలకు... ప్రకాశం జిల్లా యద్దనపూడిలోని వికాస తరంగిణి ప్రతినిధులు ఆపన్నహస్తం అందించారు.

యద్దనపూడికి చెందిన చిన్నజీయర్ స్వామి అనుచరులు... 16వ నెంబరు జాతీయ రహదారిపై వెళుతున్న వలస కూలీలకు రోజుకు 500 మందికి అన్న ప్రసాదాలు పంచి పెడుతున్నారు. లాక్ డౌన్ ముగిసేవరకు ప్రతిరోజు తమ సొంత నిధులతో అన్నార్తులకు సహాయం చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వలస కూలీలకు భోజనం పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.