ETV Bharat / state

అమెరికాలో ప్రకాశం జిల్లా వాసి మృతి - prakasa dst person was died due to corona virus in america

కరోనా కారణంగా అమెరికాలో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఏదుబాడు గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు.

అమెరికాలో ప్రకాశం జిల్లా వాసి మృతి
అమెరికాలో ప్రకాశం జిల్లా వాసి మృతి
author img

By

Published : Apr 8, 2020, 7:08 AM IST

Updated : Apr 8, 2020, 9:03 AM IST

కరోనాతో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఏదుబాడు గ్రామానికి చెందిన కంచిభొట్ల బ్రహ్మానందం(63) అమెరికాలో మృతి చెందారు. ఆయన ప్రముఖ పాత్రికేయుడిగా గుర్తింపు పొందారు. రాష్ట్రంలో ఓ ఆంగ్లపత్రిక పాత్రికేయునిగా జీవితం ప్రారంభించిన ఆయన.. తరువాత పలు పత్రికల్లో పనిచేశారు. ఆంగ్ల వార్తా సంస్థ యూఎన్‌ఐలోనూ పనిచేశారు. తర్వాత అమెరికా వెళ్లారు. కుటుంబంతో సహా న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. అక్కడ ఓ ప్రముఖ పత్రికలో పని చేస్తున్నారు. పది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ ఆయన.. సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు ఏదుబాడులోని బంధువులకు సమాచారం అందింది.

కరోనాతో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఏదుబాడు గ్రామానికి చెందిన కంచిభొట్ల బ్రహ్మానందం(63) అమెరికాలో మృతి చెందారు. ఆయన ప్రముఖ పాత్రికేయుడిగా గుర్తింపు పొందారు. రాష్ట్రంలో ఓ ఆంగ్లపత్రిక పాత్రికేయునిగా జీవితం ప్రారంభించిన ఆయన.. తరువాత పలు పత్రికల్లో పనిచేశారు. ఆంగ్ల వార్తా సంస్థ యూఎన్‌ఐలోనూ పనిచేశారు. తర్వాత అమెరికా వెళ్లారు. కుటుంబంతో సహా న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. అక్కడ ఓ ప్రముఖ పత్రికలో పని చేస్తున్నారు. పది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ ఆయన.. సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు ఏదుబాడులోని బంధువులకు సమాచారం అందింది.

ఇదీ చూడండి ఫ్రాన్స్​లో కరోనా కల్లోలం-10 వేలు దాటిన మరణాలు

Last Updated : Apr 8, 2020, 9:03 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.