ETV Bharat / state

అద్దంకిలో పాన్ మసాలా​ గోదాంపై పోలీసులు దాడి

ప్రకాశం జిల్లా అద్దంకి లో నిల్వఉంచిన పాన్ మసాలా గోదాముపై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు16లక్షలు సరకును సీజ్​ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

author img

By

Published : Aug 23, 2019, 9:16 AM IST

అద్దంకిలో పాన్​ గోదాముపై పోలీసులు దాడి

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని గురకాయ పాలెలోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన పాన్​మసాలా గోదాముపై పోలీసులు దాడులు చేశారు. 30 గోతాలలో 150 చిన్న బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సరకు విలువ సుమారు 16లక్షలు ఉంటుందని దర్శి డీఎస్పీ ప్రకాష్​రావు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పాన్​ మసాలా పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాష్​రావు ప్రజలను హెచ్చరించారు.

అద్దంకిలో పాన్​ గోదాముపై పోలీసులు దాడి

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని గురకాయ పాలెలోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన పాన్​మసాలా గోదాముపై పోలీసులు దాడులు చేశారు. 30 గోతాలలో 150 చిన్న బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సరకు విలువ సుమారు 16లక్షలు ఉంటుందని దర్శి డీఎస్పీ ప్రకాష్​రావు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పాన్​ మసాలా పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాష్​రావు ప్రజలను హెచ్చరించారు.

అద్దంకిలో పాన్​ గోదాముపై పోలీసులు దాడి

ఇదీ చూడండి

రివర్స్ టెండరింగ్​లో సీన్ రివర్స్​!

Intro:నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతూరు సీతారాముల కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది స్థానికంగా ఉన్న సీతా రామచంద్రస్వామి ఆలయం వద్ద గ్రామస్థుల సహాయ సహకారాలతో ఉదయం యం 11 గంటల 20 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు శాస్త్రోక్తంగా అయ్యవారు కల్యాణోత్సవం నిర్వహించారు గ్రామంలోని భక్తులు అనేకమంది తరలివచ్చి సీతారాముల కల్యాణాన్ని తిలకించి 6 కల్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు గా పానకం వడపప్పు పంపిణీ చేశారు అనంతరం అన్నదానం నిర్వహించారు


Body:ss


Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.