ETV Bharat / state

పిచ్చి కుక్క దాడిలో పది మందికి గాయాలు - చెన్నారెడ్డి పల్లి

పిచ్చి కుక్క దాడిలో పది మందికి గాయాలయిన ఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లిలో జరిగింది.

పిచ్చి కుక్క దాడిలో పది మందికి గాయాలు
author img

By

Published : May 12, 2019, 1:38 PM IST

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లిలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఈ దాడిలో పది మంది గాయపడ్డారు. ఉదయాన్నే నిద్ర లేచి పనులకు వెళ్తున్న సమయంలో వీధికి ఒక్కరు చొప్పున కుక్క దాడి చేసి...గాయపరచింది. వారందరికీ మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందించారు.

పిచ్చి కుక్క దాడిలో పది మందికి గాయాలు

ఇవి చదవండి....కారును ఢీకొన్న లారీ...ఇద్దరి మహిళలకు గాయాలు

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లిలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఈ దాడిలో పది మంది గాయపడ్డారు. ఉదయాన్నే నిద్ర లేచి పనులకు వెళ్తున్న సమయంలో వీధికి ఒక్కరు చొప్పున కుక్క దాడి చేసి...గాయపరచింది. వారందరికీ మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందించారు.

పిచ్చి కుక్క దాడిలో పది మందికి గాయాలు

ఇవి చదవండి....కారును ఢీకొన్న లారీ...ఇద్దరి మహిళలకు గాయాలు

Intro:ap_vsp_79_12_ghatroad_bus_twowheeler_female_death_av_c11 శివ, పాడేరు యాంకర్: విశాఖ మన్యం పాడేరు ఘాట్రోడ్లో ఉత్సవాలకు వస్తున్న ఓ జంట ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఆర్టిసి బస్సును ఢీకొంది ఈ ప్రమాదంలో భార్య రమ్య మృతి చెందింది స్వల్ప గాయాలతో భర్త బయటపడ్డాడు విజయనగరం నుంచి బుల్లెట్ వాహనంలో పాడేరు ఘాట్ రోడ్డు మినుములు కాఫీబోర్డ్ వద్ద వేరే వాహనాన్ని దాటబోయి అదుపుతప్పింది అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు దిగి పక్కకు మరణించినప్పటికీ బస్సు ను ను ఢీ కొట్టి ఇ కిందపడిపోయారు భార్య రమ్య తల రోడ్డును బలంగా తాకడంతో తీవ్ర గాయలయ్యాయి పాడేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంలో మృతి చెందింది పాడేరు ఉత్సవాలు చూడడానికి వస్తుండగా ఈ దుర్ఘటన జరగడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ రోడ్డు దిగి చాకచక్యంగా బ్రేక్ వేయడంతో ఆగింది ది లేదంటే పక్కన తోటల్లో పడిపోయి ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు శివ, పాడేరు


Body:శివ


Conclusion:9493274036
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.