ETV Bharat / state

'రైతుల సంక్షేమమే జగన్ ప్రభుత్వ లక్ష్యం' - ravi ramanadham in pea seeds distribution at parchuru

ప్రకాశం జిల్లా పర్చూరు మార్కెట్ యార్డులో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని.. వైకాపా ఇన్​ఛార్జ్ రావి రామనాథం ప్రారంభించారు. రైతుకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటోందని తెలిపారు. రాయితీపై సేద్యానికి అవసరమైన వివిధ ఉత్పత్తులను అందిస్తోందని తెలిపారు.

pea seeds distribution
శనగ విత్తనాల పంపిణీలో పర్చూరు వైకాపా ఇన్​ఛార్జ్
author img

By

Published : Nov 4, 2020, 7:31 PM IST

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని.. ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా భాధ్యులు రావి రామనాథం తెలిపారు. మార్కెట్ యార్డులోని రైతు భరోసా కేంద్రంలో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని.. డీసీఎంఎస్ ఛైర్మన్​తో కలిసి ప్రారంభించారు. రాయితీపై తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్ల ఇస్తూ.. జగన్ ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని.. ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా భాధ్యులు రావి రామనాథం తెలిపారు. మార్కెట్ యార్డులోని రైతు భరోసా కేంద్రంలో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని.. డీసీఎంఎస్ ఛైర్మన్​తో కలిసి ప్రారంభించారు. రాయితీపై తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్ల ఇస్తూ.. జగన్ ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఒంగోలులో మినీ ఇండోర్ స్టేడియం ప్రారంభం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.