ETV Bharat / state

చీరాలలో మత్స్యకారుల గ్రామాల్లో కొనసాగుతున్న పోలీస్​ పికెటింగ్​

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని ఘర్షణ జరిగిన మత్స్యకారుల గ్రామాల్లో పోలీస్​ పికెటింగ్​ కొనసాగుతోంది. దాడికి పాల్పడిన కటారిపాలెం వాసులను పదహారు మందిని పోలీసులు అరెస్ట్​ చేసినట్లు తెలిపారు.

author img

By

Published : Dec 15, 2020, 12:19 PM IST

police picketing
చీరాలలో పోలీస్​ పికెటింగ్​

ప్రకాశంజిల్లా చీరాలలో మత్స్యకారుల గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. చేపల వలల విషయంలో ఈనెల 11వ తేదీన కటారివారిపాలెం, రామాపురం ప్రాంతాలకు చెందినవారు వాడరేవు వాసులపై దాడి చేశారు. ఈ ఘటనలో 20 మంది వరకు వాడరేవు మత్స్యకారులు గాయపడ్డారు. దాడుల్లో పలు దుకాణాలు, వస్తువులు, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కటారివారిపాలెంకు చెందిన పదహారు మందిని అరెస్ట్​ చేశారు.

ఇదీ చదవండి:

ప్రకాశంజిల్లా చీరాలలో మత్స్యకారుల గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. చేపల వలల విషయంలో ఈనెల 11వ తేదీన కటారివారిపాలెం, రామాపురం ప్రాంతాలకు చెందినవారు వాడరేవు వాసులపై దాడి చేశారు. ఈ ఘటనలో 20 మంది వరకు వాడరేవు మత్స్యకారులు గాయపడ్డారు. దాడుల్లో పలు దుకాణాలు, వస్తువులు, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కటారివారిపాలెంకు చెందిన పదహారు మందిని అరెస్ట్​ చేశారు.

ఇదీ చదవండి:

చీరాల గడియార స్తంభం కూడలిలో మత్స్యకారుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.